Exclusive

Publication

Byline

తెలంగాణ బీసీ గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లు - విద్యార్థుల జాబితా విడుదల, ఇలా చెక్ చేసుకోండి

Telangana, మే 25 -- తెలంగాణలోని మహాత్మ పూలే బీసీ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాల ఫలితాలు విడుదలయ్యాయి. అర్హులైన విద్యార్థుల జాబితాను అధికారులు ప్రకటించారు. ఎలాంటి అర్హత పరీక్ష లేకుండా. కేవలం పదో ... Read More


బంగాళాఖాతంలో అల్పపీడనం....! ఏపీలో ఈ 3 రోజులు భారీ వర్షాలు

Andhrapradesh, మే 25 -- ఆంధ్రప్రదేశ్ కు వాతావరణశాఖ వర్ష సూచన ఇచ్చింది. మంగళవారం నాటికి పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అంచనా వేసంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని ప... Read More


రిజిస్ట్రేషన్ల శాఖలో 'స్లాట్ బుకింగ్' సక్సెస్...! జూన్ 2 నుంచి అన్నిచోట్ల అమలు

Telangana, మే 25 -- రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో తెలంగాణ ప్రభుత్వం. స్లాట్ బుకింగ్ విధానం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే 47 చోట్ల విజ‌య‌వంతంగా అమ‌లు కావటంతో... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కార్యా... Read More


'రాష్ట్రాభివృద్ధికి సహకరించండి'... ప్రధాని మోదీతో సీఎం రేవంత్, ప్రస్తావించిన అంశాలివే

Telangana,delhi, మే 25 -- ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం జరిగిన ఈ సమావేశంలో.... రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన ప్రధాన అ... Read More


తెలంగాణ ఈసెట్ - 2025 ఫలితాలు విడుదల - మీ ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Telangana,hyderabad, మే 25 -- తెలంగాణ ఈసెట్ - 2025 ఫలితాలు వచ్చేశాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు ఈసెట్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ ఫలితాల్లో 93.87 శాతం ఉత్తీర్ణ‌త నమోదైంద... Read More


తెలంగాణ పాలిసెట్ - 2025 ఫలితాలు విడుదల. మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

Telangana, మే 24 -- తెలంగాణ పాలిసెట్ - 2025 ఫలితాలు వచ్చేశాయి. ఉదయం 11 గంటల తర్వాత ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు వారి ర్యాంక్ కార్డులను తెలంగాణ పాలిసెట్ అధికారిక వెబ్ సైట్ నుంచ... Read More


బనకచర్లతో ఏపీ సర్కార్ కుట్ర..! జల దోపిడిని అడ్డుకోకుండా ఏం చేస్తున్నారు..? ప్రభుత్వానికి హరీశ్ రావ్ ప్రశ్నలు

Hyderabad,telangana, మే 24 -- తెలంగాణ నీటి హక్కులను కాలరాసే విధంగా ఏపీ ప్రభుత్వం జలదోపిడికి సిద్ధమైందని మాజీ మంత్రి హరీశ్ రావ్ ఆరోపించారు. గోదావరి జలాలను ఎత్తుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుం... Read More


తిరుమలలో భక్తుల రద్దీ - నిండిపోయిన కంపార్టుమెంట్లు

Andhrapradesh,tirumala, మే 24 -- తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులతో పాటు వీకెండ్ కావటంతో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీనివాసుడి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ల... Read More


టీజీ లాసెట్ - 2025కు దరఖాస్తు చేసుకున్నారా..? ఇదే లాస్ట్ ఛాన్స్, దగ్గరపడిన గడువు

Telangana,hyderabad, మే 24 -- తెలంగాణ లాసెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆలస్య రుసుంతో అప్లికేషన్లను స్వీకరిస్తున్నారు. రూ. 4 వేల ఫైన్ తో రేపటి (మే 25) వరకు అవకాశం ఉంది. దీంతో దర... Read More


కవితపై కుట్ర జరిగిందా...? కోవర్టులెవరు..? తెరపైకి కొత్త ప్రశ్నలు...!

Telangana, మే 24 -- "ఎల్కతుర్తి సభ తర్వాత రెండు వారాల క్రితం పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశా. అంతర్గతంగా రాసిన లేఖ ఎలా బయటికి వచ్చిందో అర్థం కావడం లేదు. కేసీఆర్‌ కుమార్తెనైన నేను రాసిన లేఖ లీక్‌ అయి... Read More