Exclusive

Publication

Byline

ఈనెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు - సభ ముందుకు కాళేశ్వరం కమిషన్ నివేదిక...!

Telangana,hyderabad, ఆగస్టు 27 -- తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నుంచి ప్రకటన వెలువడింది. ఆగస్ట్ 30వ తేదీన ఉదయం 10.30 గంటలకు ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. ఈ... Read More


చంద్రగ్రహణం ఎఫెక్ట్ : సెప్టెంబరు 7న తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

Andhrapradesh,tirumala, ఆగస్టు 26 -- చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. ఆరోజు సాయంత్రం 3.30 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున అనగా సెప్టెంబర్ 8వ తారీఖు 3 గంటల ... Read More


ఏపీ మెగా డీఎస్సీ 2025 అప్డేట్స్ : సర్టిఫికెట్ వెరిఫికేషన్ వాయిదా - కొత్త తేదీ ఇదే

Andhrapradesh, ఆగస్టు 25 -- ఏపీ మెగా డీఎస్సీ అభ్యర్థులకు విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ వాయిదా పడింది. మంగళవారం (ఆగస్ట్ 26) నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని ... Read More


ఎరువులు పక్కదారి పట్టిస్తే లైసెన్సులు రద్దు చేయండి - సీఎం చంద్రబాబు ఆదేశాలు

Andhrapradesh, ఆగస్టు 25 -- ఎరువుల సరఫరా విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఎరువుల లభ్యత, సరఫరాపై సీఎం చంద్రబాబు ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.... Read More


ఓయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు - అప్లికేషన్ల గడువు పొడిగింపు, చివరి తేదీ ఇదే

Telangana,hyderabad, ఆగస్టు 24 -- ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్సీడీఈ)లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. 2025 - 2026 విద... Read More


దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు : నాడు రూ. 7 వేలతో 'హెరిటేజ్' పెట్టుబడి, నేడు వేల కోట్ల వ్యాపారం..!

Andhrapradesh,delhi, ఆగస్టు 24 -- అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన భారత ధనిక సీఎంల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. గత ... Read More


మేడ్చల్ జిల్లాలో దారుణం - భార్యను హత్య చేసి ముక్కలు ముక్కలుగా చేసిన భర్త

Medchal,telangana, ఆగస్టు 24 -- మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లి బాలాజీ హిల్స్‌లో దారుణం జరిగింది. భార్యను భర్త ముక్కలు ముక్కలుగా చేసి హత్య చేశాడు. ప్రాథమిక వివరాల ప్రకారం. వికారాబాద్‌ జిల్లా కామారెడ్డిగూ... Read More


పారిశుద్ధ్య కార్మికులకు ఏపీ సర్కార్ శుభవార్త - కొత్త స్కీమ్ పై ప్రకటన, రూ.1 కోటి బీమా...!

Andhrapradesh, ఆగస్టు 24 -- రాష్ట్రంలో పని చేస్తున్న మున్సిపల్ కార్మికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కోటి రూపాయల బీమాను ప్రకటించింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ప్ర... Read More


హైదరాబాద్ లో కొత్తగా ఇళ్లు కడుతున్నారా..? ఇక ఈజీగా 'వాటర్‌ ఫీజిబిలిటీ సర్టిఫికెట్‌', ఇలా అప్లయ్ చేసుకోండి

Telangana,hyderabad, ఆగస్టు 24 -- హైదరాబాద్ నగర పరిధిలో కొత్తగా ఇంటిని నిర్మిస్తున్నారా..? అయితే మీకు జలమండలి గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఆన్ లైన్ లోనే వాటర్ ఫీజిబిలిటీ ధ్రువపత్రం పొందే సేవలను ప్రారంభ... Read More


గిరిజన బాలికపై గ్యాంగ్​ రేప్..! భదాద్రి ఏజెన్సీలో ఘటన

Telangana,hyderabad, ఆగస్టు 24 -- ఆటోలో ప్రయాణిస్తున్న 17 ఏళ్ల గిరిజన బాలికపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో వెలుగు చూసింది. పోలీసుల ప్రాథమ... Read More